యుపిలో తొక్కిసలాట: 60 మంది మృతి

స్వామి కృపాల్జీ మహరాజ్ భందారాకు హాజరు కావడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సమయంలో ప్రధాన ద్వారం కూలిపోయింది. భయాందోళనలకు గురైన ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు, పాలనా యంత్రాంగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications