ధరల పెంపుపై కదం తొక్కిన ప్రతిపక్షాలు

సిబ్సిడీ బియ్యం కోటా పెంపు, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పొట్టలు కొడుతున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో కరెంట్ కోత లేకుండా చూశామని ఆయన చెప్పుకున్నారు. అక్రమ నిల్వదారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.
ఈ ధర్నా సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications