ధరల పెంపుపై కదం తొక్కిన ప్రతిపక్షాలు

సిబ్సిడీ బియ్యం కోటా పెంపు, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పొట్టలు కొడుతున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో కరెంట్ కోత లేకుండా చూశామని ఆయన చెప్పుకున్నారు. అక్రమ నిల్వదారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.
ఈ ధర్నా సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications