తెలంగాణ కోసం విలేకరి ఆత్మహత్య

"తెలంగాణ ఉద్యమం ఉధృతమైనా నేను వార్తలు రాయలేక పోతున్నాను. ఇప్పుడు వచ్చిన ఉద్యమ ఉధృతిని ఏ పార్టీ ఆపలేదు. ఎందరో విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ ప్రజల కలను నిజం చేయాలి. తెలంగాణ రిపోర్టర్గా ప్రాణత్యాగం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల బలిదానాలు చూస్తుంటే ఎందుకు చనిపోతున్నారనుకునేవాడిని. కానీ, మనస్సు కలవరం చెందినప్పుడు చనిపోతారని అర్థం చేసుకున్నాను. బలిదానాలు ఆగాలంటే తెలంగాణ రావాలి. తనచావుతోనైనా నాయకులు, పార్టీలు కళ్లు తెరవాలి, తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సునీల్ సూసైడ్నోట్లో పేర్కొన్నాడు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications