రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్

సుభాష్ యాదవ్, సబీర్ అలీ, వీర్పాల్ సింగ్ యాదవ్, నంద్ కిషోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్, ఎజాజ్ అలీ రాజ్యసభ నుంచి సస్పెండయ్యారు. వారి సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తీర్మానం ప్రతిపాదించగా సభ మూజువాణీ వోటుతో ఆమోదం తెలిపింది.
మహిళా బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం చెలరేగుతుండడంతో పదే పదే సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ వాయిదా పడింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications