కోట్ల ఆస్తులు కూడబెట్టిన అధికారి
సుదర్శన్ కు హైదరాబాదులోని సింగపూర్ టౌన్ షిప్ లో 12 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆయన కృష్ణా జిల్లాలో పని చేశారు. ఆ సమయంలోనే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు బయటపడడంతో సుదర్శన్ పై కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.
Comments
Story first published: Wednesday, March 10, 2010, 10:09 [IST]