విద్యుత్ సమస్య తీరుతుంది: పొన్నాల

వారంలో ఒక రోజు ఇప్పటికే పరిశ్రమలకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెపాపుర. మంచినీరు, సాగనీటి సమస్యలు లేకుండా చర్చలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందేకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ప్రతిపక్షాలు విమర్సించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంలో విద్యుత్ రంగానికి ప్రధాన పాత్ర అని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications