బ్రాహ్మణితో బాబు బ్లాక్ మెయిల్: శైలజానాథ్

రాయలసీమలో పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాహ్మణి స్టీల్స్ పై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలున్నా తెలుగుదేశం పార్టీ కావాలనే బ్రాహ్మణి స్టీల్స్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణీ స్టీల్స్ పై ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు వివరణ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications