రేషన్ కార్డుల ఏరివేతకు కమిటీలు: సిఎం

తోపుడు బండ్లవారి కార్డులు కూడా తొలగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. బోగస్ కార్డుల ఏరివేతకు అఖిల పక్ష కమిటీలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించారు. కొందరు అధికారుల వల్లనే కార్డుల ఏరివేతలో సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. అధికారులు కొంత మంది ఎక్కడో కూర్చుని రేషన్ కార్డుల తొలగింపు చర్యలు చేపడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications