మహిళా బిల్లుపై అఖిల పక్షం: ప్రణబ్ ముఖర్జీ

మహిళా బిల్లుపై గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. దీంతో సభలు వాయిదా పడ్డాయి. ఏడుగురు సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేయాలని ప్రతిపక్ష బిజెపి, అన్నాడియంకె, వామపక్షాల సభ్యులు గురువారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్తేనే సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిది. కార్యక్రమాలు స్తంభించడంతో సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications