న్యాయవిచారణ జరిపించాలి: గద్దర్

ఇద్దరు మావోయిస్టు నేతలను పోలీసులు పట్టుకున్న విషయం కేంద్ర హోం మంత్రి పి. చిదంరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు తెలుసునని, బూటకం ఎన్ కౌంటర్లకు వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శాసనసభా సమావేశం జరుగుతుండగా ఆ నేతలను పట్టుకున్న విషయం ముఖ్యమంత్రికి తెలిసిందని, చిదంబరం కబురును పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రికి చేరవేశారని ఆయన అన్నారు. ఈ బూటకం ఎన్ కౌంటర్లకు రోశయ్య ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని ఆయన అన్నారు. రెండు రోజుల నుంచి చిదంబరానికి, రోశయ్యకు మధ్య మావోయిస్టు నేతలను పట్టుకున్న విషయంపై మాటలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications