వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగలుగా ఇంజినీరింగ్ విద్యార్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు లక్షా 20 వేల రూపాయల విలువ చేసే కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో వారు దొంగతనాలకు పాల్పడడాన్ని వారు అలవాటుగా మార్చుకున్నారు.

స్నేహితుల ఇళ్లలోనే వారు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ ను వారు దొంగతనాలు చేస్తూ వస్తున్నారని వారు చెప్పారు. గతంలో కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు ఇలా పట్టుబడిన సందర్భాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X