కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీశైలం క్షేత్రంలో ఉగాది రద్దీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Sri Sailam
కర్నూలు: ఉగాది మహోత్సవాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈరోజు కర్నాటక నుంచి భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏరియల్‌ రోప్‌వేని నిలిపివేశారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం భ్రమరాంబదేవికి సరస్వతి అలంకారం, స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X