కర్నూలు:
ఉగాది
మహోత్సవాల
కోసం
పెద్ద
సంఖ్యలో
భక్తులు
శ్రీశైలానికి
తరలివస్తున్నారు.
ఈరోజు
కర్నాటక
నుంచి
భక్తుల
రద్దీ
పెరగడంతో
అధికారులు
ఏరియల్
రోప్వేని
నిలిపివేశారు.
ఉగాది
ఉత్సవాల్లో
భాగంగా
ఈ
సాయంత్రం
భ్రమరాంబదేవికి
సరస్వతి
అలంకారం,
స్వామి,
అమ్మవార్లకు
నందివాహన
సేవలు
ఉంటాయని
నిర్వాహకులు
తెలిపారు.