చిరు చుట్టూ ఫ్రీజోన్ రాజకీయం

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క తదితురులు చిరంజీవితో సమావేశమయ్యారు. ప్రభుత్వ తీర్మానాన్ని బలపరచాలని వారు కోరారు. అయితే, తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరిస్తే తన వైఖరిని మార్చుకున్నట్లవుతుందని చిరంజీవి వారితో అన్నట్లు సమాచారం. ఈ తీర్మానం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయుధం అందించినట్లవుతుందని కాంగ్రెసు నాయకులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాస్తా మెతకబడిన చిరంజీవి సభలో పరిస్థితిని చూసి వ్యవహరిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించే సమయంలో సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications