చిరు చుట్టూ ఫ్రీజోన్ రాజకీయం

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క తదితురులు చిరంజీవితో సమావేశమయ్యారు. ప్రభుత్వ తీర్మానాన్ని బలపరచాలని వారు కోరారు. అయితే, తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరిస్తే తన వైఖరిని మార్చుకున్నట్లవుతుందని చిరంజీవి వారితో అన్నట్లు సమాచారం. ఈ తీర్మానం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయుధం అందించినట్లవుతుందని కాంగ్రెసు నాయకులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాస్తా మెతకబడిన చిరంజీవి సభలో పరిస్థితిని చూసి వ్యవహరిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించే సమయంలో సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications