విజయవాడలో నిమ్స్ తరహా ఆస్పత్రి

వైద్యులు, సిబ్బంది కొరత, వారి పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పీపీపీ విధానంపై ఆసక్తి చూపుతోంది. ఈ నెల 19న రాజధానిలో జరగనున్న సమావేశంలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటుకు జీవో విడుదల కానుంది. ఆ సమయంలోనే దీని నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలోని ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 40 మంది దాకా వైద్యుల కొరత ఉంది. కాంట్రాక్టు విధానంలో వైద్యుల నియామకాలు జరుగుతున్నా వారి సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications