రోశయ్య పదవిని కాపాడుకోవడానికే: పయ్యావుల

రాష్ట్ర చరిత్రలో ఓ రోజు చీకటిరోజుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. రోశయ్య ఒక మచ్చగా మిగిలిపోతారని ఆయన అన్నారు. ఈ తీర్మానంపై ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకు పోతామని ఆయన చెప్పారు. తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం అన్యాయమని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు రోశయ్యను క్షమించరని ఆయన అన్నారు. ఫ్రీజోన్ పై తాము శాసనసభలో చర్చ జరగాలని కోరుకున్నామని ఆయన చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications