డిసెంబర్ 31లోగా పని పూర్తి చేస్తాం: శ్రీకృష్ణ

ఏప్రిల్ 8వ తేదీన తిరిగి సమావేశమవుతామని, ఆ తర్వాత రాష్ట్రంలో సభ్యులంతా పర్యటిస్తారని, జులై వరకు ఈ పర్యటనలు సాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన నివేదిక అవసరం లేదని ఆయన చెప్పారు. రాజీవ్ శర్మను నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం తమకు సమర్పించే నివేదిక పబ్లిక్ డాక్యుమెంటు అని, ఎవరైనా ఆ డాక్యుమెంటును పొందవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications