క్యాంపు కార్యాలయంలోకి సిఎం ప్రవేశం

రోశయ్య క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంలో ఆయన వెంట కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు, మంత్రులు గల్లా అరుణ తదితురులు ఉన్నారు. రోశయ్య కోసం క్యాంపు కార్యాలయంలో స్వల్ప మార్పులు జరిగాయి. పై అంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తూర్పు దిక్కు ముఖం చేసి కూర్చునేవారు. అయితే రోశయ్య దక్షిణం వైపు ముఖం చేసి కూర్చునేలా ఏర్పాటు చేశారు. వాస్తును తెలిపే టాంగ్ చేపల ఆక్వేరియాన్ని ఏర్పాటు చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications