ఒఎంసికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందంలో రాష్ట్ర అడవులు, పర్యావరణ, గనులు, రెవెన్యూ మంత్రిత్వ శాఖల అధికారులుండాలని కూడా సూచించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రీసర్వే ప్రారంభించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోగా తాత్కాలిక నివేదికలు అందించాలని సుప్రీంకోర్టు గనుల యాజమాన్యాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications