నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఖైదీ పరారీ

నరసింహారావు ఓ హత్య కేసులో దోషి. అతను గత పదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. తప్పుచేస్తే శిక్ష తగ్గదనే భయంతో చాలా మంది ఖైదీలు శిక్షాకాలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణంగా నరసింహారావు పట్ల ఎస్కార్టు పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని అతను పరారైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications