వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఖైదీ పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda Dist
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఓ ఖైదీ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. నరసింహారావు అనే ఖేదీని రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నరసింహారావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

నరసింహారావు ఓ హత్య కేసులో దోషి. అతను గత పదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. తప్పుచేస్తే శిక్ష తగ్గదనే భయంతో చాలా మంది ఖైదీలు శిక్షాకాలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కారణంగా నరసింహారావు పట్ల ఎస్కార్టు పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని అతను పరారైనట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X