'తెలంగాణ బస్సు' కోసం ఓరుగల్లు నిరీక్షణం

నగరంలో యాత్ర ప్రవేశించినప్పటి నుంచి ముగిసే వరకూ అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానం పలికేలా కార్యక్రమాలు రూపొందించారు. నగరంలో యాత్ర లేబర్కాలనీ నుంచి అమరవీరుల స్థూపం వరకు సాగుతుంది. ప్రధాన సెంటర్ల వద్ద ఉద్యమ నేతలు ప్రసంగిస్తారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, వైస్చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, కన్వీనర్ స్వామిగౌడ్, విఠల్, శ్రీనివాస్గౌడ్, వెంకటస్వామి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications