హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉన్మాది చేతిలో ఇద్దరి దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy Dist
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కూరగాయల మార్కెట్లో ఓ ఉన్మాది ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింసారు. పోలీసులు సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X