హైదరాబాద్:
రంగారెడ్డి
జిల్లాలో
శుక్రవారం
ఇద్దరు
వ్యక్తులు
దారుణ
హత్యకు
గురయ్యారు.
రంగారెడ్డి
జిల్లాలోని
వికారాబాద్
కూరగాయల
మార్కెట్లో
ఓ
ఉన్మాది
ముగ్గురిపై
దాడి
చేశాడు.
ఈ
దాడిలో
ఇద్దరు
మరణించారు.
మరో
వ్యక్తి
గాయపడ్డాడు.
గాయపడిన
వ్యక్తి
పరిస్థితి
ఆందోళనకరంగా
ఉంది.
గాయపడిన
వ్యక్తిని
చికిత్స
నిమిత్తం
ఆస్పత్రికి
తరలింసారు.
పోలీసులు
సంఘటనకు
సంబంధించిన
వివరాలు
సేకరించి
దర్యాప్తు
జరుపుతున్నారు.