ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి: చిరు
తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తయ్యేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. గోదావరి నదిపై తెలంగాణలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడం అవసరమని ఆయన అన్నారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం రోశయ్య సాగునీటి ప్రాజెక్టులు హైదరాబాద్ chiranjeevi prajarajyam rosaiah irrigation projects hyderabad
Story first published: Friday, March 26, 2010, 14:33 [IST]