శ్రీవారికి ఎన్నారై 20 కిలోల బంగారం

Tirumala
తిరుపతి: తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీవారి పట్ల ఉదారత ప్రదర్శించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు రంగరాజన్ అనే ఎన్నారై భక్తుడు 20 కిలోల బంగారం ప్రదానం చేశాడు. ఆయన టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడుకు శుక్రవారం ఆ బంగారాన్ని అందజేశాడు.

అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మాల్యా 18 ద్వారాలకు బంగారు తాపడం చేయిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+