నాలుగు వారాల తర్వాతే కోర్టుకు రాజు
సత్యం కుంభకోణం కేసు విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఆస్వస్థతతో బాధపడుతున్న రామలింగరాజు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బెయిల్ కోసం పెట్టుకున్న రామలింగరాజు పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.
Comments
రామలింగ రాజు సత్యం కంప్యూటర్స్ నాంపల్లి కోర్టు హైదరాబాద్ ramalinga raju satyam computers nampally court hyderabad
Story first published: Friday, March 26, 2010, 17:14 [IST]