విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గమ్మను దర్శించుకున్న జగన్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
విజయవాడ: కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయవాడలో కొలువైన కనుక దుర్గమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయన బస చేస్తున్న గేట్‌ వే హోటల్‌ నుంచి నేరుగా దేవాలయానికి చేరుకున్నారు. గేట్‌ వే హోటల్‌ వద్ద, దేవాలయం వద్ద జగన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం జగన్‌ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాసానికి వెళతారు. అక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితి గురించి నేతలతో చర్చిస్తారు. అనంతరం గూడవల్లి వెళ్లి కోనేరు రంగారావు కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సంస్మరణ సభలో పాల్గొని, తర్వాత బెంగళూరు బయలుదేరుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X