రెండు రోజుల్లో కర్ఫ్యూ ఎత్తివేత: ఖాన్

నిత్యావసర సరుకులపై కొంత గందరగోళం ఉందని, అయితే మొన్నటి కన్నా ఈ రోజు పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. కాగా, నిత్యావసర సరుకుల పంపిణీపై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కర్ఫ్యూ సడలించిన సమయాల్లో ఆయన శనివారం పాతబస్తీలో పర్యటిస్తారు. పాతబస్తీలోని చౌక ధరల దుకాణాలను ఆయన పరిశీలించారు.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications