గ్రీన్ హంట్ వల్లనే ఈ దాడి: గద్దర్

కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానం వల్లనే అమాయకులైన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, విధులు నిర్వహిస్తున్న పేద జవాన్లు చిదంబరం విధానం వల్లనే బలయ్యారని ఆయన అన్నారు. ప్రజలే మావోయిస్టుల బలమని ఆయన అన్నారు. నక్సలైట్ సమస్యను సామాజిక కోణం నుంచి చూడకపోవడం వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుంటోందని ఆయన అన్నారు. మృతి చెందిన జవాన్లకు ఆయన తన సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద, అడవి మీద, అమాయకుల మీద యుద్ధం ప్రకటించిందని ఆయన విమర్శించారు.
తనపై 13 ఏళ్ల క్రితం దాడి జరిగిందని, తన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఇప్పటి వరకు తనపై దాడి చేసిందెవరో ప్రభుత్వాలు తేల్చలేకపోయాయని ఆయన అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై దాడి జరిగిందని, ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి వచ్చారని, ఇప్పుడు రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని, అయినా కేసు ముందుకు కదలలేదని ఆయన అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications