బందరు పోర్టుకు 'నవయుగం', హర్షం

టెండర్లు దక్కించుకున్న మేటాస్ సంస్థ ఆర్థికపరమైన చిక్కుల్లో పడడంతో పోర్టు వ్యవహారం వెనక్కి వెళ్లిందని కొన్ని రాజకీయపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కొంతకాలం దీని నిర్మాణంపై సందిగ్ధత నెల కొంది. ఈ నేపథ్యంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య చొరవ మేరకు వైఎస్ అప్పట్లోనే నవయుగ కంపెనీకి పనులు అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ఆశయాన్ని కొనసాగించేందుకు నడుం కట్టింది. దీనికి సంబంధించి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా అడ్వకేట్ జనరల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం జిల్లా మంత్రి పార్ధసారధి తీవ్ర కృషి చేశారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications