ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తర్వాత రాజకీయాలు మాట్లాడ్తా: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఏలూరు:మిమ్మల్ని ఓదార్చడానికే ఇప్పుడొచ్చానని, ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం తగదని కడప పార్లమెంటుసభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. మరోసారి వస్తానని, అప్పుడు రాజకీయాలు మాట్లాడతానని అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఓదార్పు యాత్రలో మాట్లాడారు.

దివంగత నేక వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. రెండు కుటుంబాలను నేరుగా కలుసుకొని ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సహాయం అందించారు. తన తండ్రి ఆశయసాధనకు కలిసి ముందుకు సాగుదామని, ఆయన ఆశీస్సులు ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని జగన్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X