వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమంత్రి సభలో మాదిగ మేళం
రోశయ్య మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఎస్సీ వర్గీకరణకు పట్టుబట్టారు. దీంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ముఖ్యమంత్రి కోరారు.
Comments
Story first published: Sunday, April 11, 2010, 14:54 [IST]