న్యూఢిల్లీ:
సమైక్య
రాష్ట్రానికి
మద్దతు
తెలుపుతూ
సీపీఎం
మంగళవారం
ఢిల్లీలో
శ్రీకృష్ణ
కమిటీకి
నివేదిక
సమర్పించింది.
నివేదికలు
సమర్పించేందుకు
గడువు
ఈ
నెల
10వ
తేదీతోనే
ముగిసినా,
జాతీయపార్టీ
అయిన
సీపీఎం
కొంత
ఆలస్యంగా
నివేదిక
ఇచ్చినా
స్వీకరించేందుకు
తమకు
అభ్యంతరం
లేదని
కమిటీ
సభ్యులు
తెలపటంతో
పార్టీ
ఎంపీ
పెనుమల్లి
మధు,
వి.
శ్రీనివాసరావు,
ఎస్.వీరయ్యలు
పార్టీ
తరఫున
నివేదికను
సమర్పించారు.