చంద్రబాబుతో నన్నపనేని రాజకుమారి భేటీ

పార్టీలో పైరవీలు చేసేవారికే పదవులు దక్కుతున్నాయని, కష్టపడి పనిచేసే వారికి దక్కడం లేదని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఆమె ద్విసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఆమె వ్యాఖ్యలపై విచారణ జరపడానికి యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన్ రావులతో పార్టీ ఓ కమిటీని వేసింది. తన వ్యాఖ్యలపై కమిటీకీ ఆమె వివరణ ఇచ్చారు. తనపై విమర్శలు చేసిన తమ పార్టీ నాయకుడు తీగల కృష్ణారెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలువాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications