చంద్రబాబుకు నన్నపనేని క్షమాపణలు

తన వ్యాఖ్యల వల్ల వివాదమేదీ ఉత్పన్నం కాలేదని, ఏమైనా వివాదం ఉందనుకుంటే తీగల కృష్ణారెడ్డిని కూడా పిలిపించి మాట్లాడాలని చెప్పానని నన్నపనేని రాజకుమారి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన సమావేశం ప్రశాంతంగా ముగిసిందని, ఇప్పుడు ఆనందంగా ఉందని ఆమె అన్నారు. విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని అనుకున్నట్లు ఆమె తెలిపారు. అందువల్ల ఆ సమస్య ఇంతటితో ముగిసినట్లేనని ఆమె అన్నారు. తన వివరణకు పార్టీ సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications