కెసిఆర్ మోసం చేస్తున్నారు: కోటగిరి

తాము సమర్పించిన నివేదికపై శ్రీకృష్ణ కమిటీ వివరణ అడుగుతోందని, తాము వివరణలు ఇస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వాలు ఎక్కువ నిధులు ఖర్చు చేశాయని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతమనే మాటను మార్చి ఆత్మగౌరవమని తెరాస ఇప్పుడు అంటోందని ఆయన అన్నారు.
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్పు పేరుతో మూలన పడేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నిస్తే తాము పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications