నగరాన్ని వణికిస్తున్న ఈ-కొలి బ్యాక్టీరియా

ఈ మేరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఇచ్చిన నివేదికలు ప్రమాదాల సంకేతాలుగా నిలుస్తున్నాయి. జంటనగరాలకు తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థను నిర్వహిస్తున్న మెట్రోవాటర్ బోర్డు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. అయినా కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటిలో ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ఐపీఎం హెచ్చరించింది.
దీంతో వాటర్బోర్డు అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. నగరంలోని చాలా ప్రాంతాలు ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్యానికి ప్రధాన కారణం తాగునీటి పైప్లైన్లు శిథిలావస్థకు చేరుకోవడం, నాలాలకు పక్కనే పైపులుండడం, డ్రైనేజీ లైన్లను ఆనుకొని పైపులను ఏర్పాటుచేయడం, లీకేజీలపై సరైన విధంగా స్పందించకపోవడం, పైపుల్లో నీటి సరఫరా లేకపోవడం వల్ల కూడా కాలుష్యానికి కారణమవుతోంది.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications