ప్రజలు విభజనకు వ్యతిరేకం: లగడపాటి

రాజకీయ నాయకులు పత్రికా రంగంలోకి రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి (సాప్స్) ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే అనుకున్నంత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని దీనిని అడ్డుకోవడం ఎవ్వరి వల్లాకాదని ఉద్ఘాటించారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications