వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధానిపై బిజెపి సభా హక్కుల ఉల్లంఘన
ఫోన్ ట్యాపింగ్ పై మన్మోహన్ సింగ్ సభ వెలుపల ప్రకటన చేయడంపై తమ నేత సుష్మా స్వరాజ్ తప్పు పట్టిన నేపథ్యంలో బిజెపి సభ్యులు ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చారు. అది సభను అగౌరవపరచడమేనని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని సుష్మా స్వరాజ్ అన్నారు.
Comments
Story first published: Tuesday, April 27, 2010, 16:13 [IST]