సోరేన్ కు బిజెపి మద్దతు ఉపసంహరణ

జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు రఘువీర్ ప్రసాద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా, శిబూ సొరేన్ ఇప్పటికే కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, జెఎంఎం కలిసి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెసుకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. సొరేన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ బిజెపి బుధవారం సాయంత్రం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. సొరేన్ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెసు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications