సోరేన్ కు బిజెపి మద్దతు ఉపసంహరణ

జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు రఘువీర్ ప్రసాద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా, శిబూ సొరేన్ ఇప్పటికే కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, జెఎంఎం కలిసి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెసుకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. సొరేన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.
జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ బిజెపి బుధవారం సాయంత్రం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. సొరేన్ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెసు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications