వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవికి నిరసనగా ఊరేగింపు
తెలంగాణ ప్రజలు ఎన్నికలలో ప్రజారాజ్యాన్ని చీదరించుకున్న తెలంగాణలో పర్యటిస్తాననడం సిగ్గుచేటని అన్నారు. ఈర్యాలీ స్థానిక పెట్రోల్బంక్నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ఈకార్యక్రమంలో నర్సయ్య, వెంకన్న, ఉప్పలయ్య, యాదగిరి, శ్రీను, కోక్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, April 28, 2010, 11:53 [IST]