పాక్ లో ఆత్మాహుతి దాడి: నలుగురు మృతి

వాహనం గిరిజన ప్రాంతం నుంచి వచ్చిందని, దానిలో నిండా పేలుడు పదార్థాలున్నాయని, ఆత్మాహుతి దళ సభ్యుడు మొహమంద్ నుంచి వచ్చాడని పోలీసు అధికారి లియాఖత్ అలీ చెప్పారు. మట్టి, ఇటుకలతో కట్టిన సాధారణమైన చెక్ పోస్టు భవనం దాడిలో ధ్వంసమైంది. పక్కనే ఉన్న ఇల్లు, మసీదు కూడా దెబ్బ తిన్నాయి. విధుల్లో ఉన్న పోలీసులు దాడిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications