కాశ్మీర్ లో ముగ్గురు మిలిటెంట్ల హతం

సాయుధ మిలిటెంట్ల గ్రూపు ఒక్కటి మాచల్ సెక్టార్ లో భారత భూభాగంలోకి ప్రవేశించారు. అది గమనించి భారత భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా మిలిటెంట్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు.












Click it and Unblock the Notifications