మే 10న టిడిపి గ్రూపులో శ్రీకృష్ణ కమిటీ
తెలుగుదేశం తెలంగాణ, సీమాంధ్ర నాయకులు విడివిడిగా శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు అందజేశారు. దీంతో తెలుగుదేశం పార్టీని ఒక పార్టీగా కాకుండా గ్రూపులుగా గుర్తించి కమిటీ సమయం కేటాయించింది. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో క్షేత్ర పర్యటన చేసేందుకు సిద్ధపడుతోంది.
Comments
శ్రీకృష్ణ కమిటీ తెలుగుదేశం హైదరాబాద్ తెలంగాణ సమైక్యాంధ్ర న్యూఢిల్లీ srikrishna committe telugudesam hyderabad telangana unified andhra new delhi
Story first published: Friday, April 30, 2010, 17:24 [IST]