వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మేడే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు. కార్మిక శక్తి అనంతమైందని ఆయన అన్నారు. కార్మిక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం కార్మిక చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X