ముగ్గురిని కిడ్నాప్ చేసిన మావోలు

ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు వారిని ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం అంతుబట్టడం లేదు. సరిపాల గ్రామం మారుమూల ప్రాంతం. దీంతో పోలీసులకు ఎర వేయడానికి మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కిడ్నాప్ నకు గురైన వారు స్థానికేతరులు.












Click it and Unblock the Notifications