అవసరమైతే రైతుల వద్దకు చిరు పాదయాత్ర

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధన కోసం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చేపట్టిన బస్సుయాత్ర జిల్లాలోకి రెండోసారి ప్రవేశించింది. ఐదో తేదీన అంతర్వేదిలోయాత్రను ప్రారంభించిన చిరంజీవి ఏడో తేదీన విశాఖ జిల్లాకు వెళ్లారు. అనంతరం మళ్లీ సోమవారం అర్ధరాత్రి నర్సీపట్నం నుంచి అన్నవరం వచ్చారు. మంగళవారం ఉదయం సత్యదేవుని దర్శించిన అనంతరం జిల్లా యువరాజ్యం, మహిళారాజ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర రౌతులపూడి, శంఖవరం, ఒమ్మంగి, ప్రత్తిపాడు, కిర్లంపూడి, దివిలి మీదుగా అర్ధరాత్రికి పెద్దాపురం చేరుకుంది
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications