జగన్ తెలంగాణలో తిరుగొద్దు: దామోదర్
సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యవాదం వినిపిస్తే తెలంగాణలో పర్యటించొద్దని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుంటేనే మంచిదని, ఇదే అభిప్రాయాన్ని అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెప్పారు. మరోమారు ఈ నెల 17న తెలంగాణ జిల్లాల పార్టీ అధ్యక్షులతోపాటు జడ్పీ, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
దామోదర్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ వైయస్ జగన్ హైదరాబాద్ damodar reddy congress telangana ys jagan hyderabad
Story first published: Wednesday, May 12, 2010, 9:29 [IST]