ప్రభుత్వంపై పోరాటమే: వైయస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే మీరు కోరినట్లే న్యాయం చేసేవాడినని, ఇప్పుడు ప్రభుత్వం రోశయ్యదని, తానేమి చేయలేనని, ఈ విషయంలో మీతో పాటు నేను పోరాడేందుకు సిద్ధమే అని కడప మేయర్ రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడప నగర శివార్లలో బుధవారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు.
Comments
Story first published: Thursday, May 13, 2010, 8:03 [IST]