ఆంధ్రకు తుపాను ముప్పు

వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా వేయి కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది. అది తుఫానుగా మారి ఆంధ్రలో తీరాన్ని దాటవచ్చునని అంటున్నారు. ఈ ముప్పు నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. సముద్రంలోకి వేటకు వెళ్లినవారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. పెను గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications