విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యంబాబు నడవలేడు: నిమ్స్ వైద్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nims Hospital
హైదరాబాద్: ఆయేషా మీరా హత్యకేసులో నిందితుడు సత్యంబాబు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడని హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు చెప్పారు. ఏడాది కాలంగా సత్యంబాబు క్రానిక్ సెన్సరీ మోటార్ ఆగ్జనల్ న్యూరోపతి వ్యాధితో బాధపడుతున్నాడని వారు శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శుక్రవారం సత్యంబాబుకు తాము వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇంకా అతను నడవగలిగే స్థితికి రాలేదని వారు చెప్పారు.

అనారోగ్యంతో బాధపడుతున్న సత్యంబాబును కోర్టు ఆదేశాల మేరకు చికిత్స చేయించడానికి ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ కు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం అతన్ని శుక్రవారం రాత్రి విజయవాడకు తరలిస్తుండగా సూర్యాపేట తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X