బస్సు కింద కారు: ముగ్గురు మృతి

నిన్ననే జరిగిన మరో రోడ్డు ప్రమాద వివరాలివి. మండల పరిధిలో ని వెల్మలపల్లి స్టేజీ సమీపంలో శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐ దుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్ర మాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్కు చెంది న మధుకుమార్, నవీన్, నాగరాజు, జా వెద్, తారచంద్నాయక్, నరేష్లు ఏపీ 11ఏఎస్ 3609 కారులో శ్రీశైలానికి బ యలుదేరారు.
శనివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కా రు వంగూరు పరిధిలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొంది. ఈప్రమాదంలో నరేశ్(25) అక్కడికక్కడే మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications